Set atop Ratnagiri hill on the banks of the Pampa river, this temple is one of the most visited Vishnu shrines in Andhra Pradesh, dedicated to Satyanarayana Swamy. Devotees traditionally perform the Satyanarayana Vratam here, a vow associated with truth and prosperity, making it a especially popular destination for family pujas and thread ceremonies.
పంపా నది ఒడ్డున రత్నగిరి కొండపైన ఉన్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా భక్తులు సందర్శించే విష్ణు ఆలయాల్లో ఒకటి. సత్యం, శ్రేయస్సుకు సంకేతంగా భావించే సత్యనారాయణ వ్రతాన్ని ఇక్కడ చేయించుకోవడం ఆనవాయితీ, దీంతో కుటుంబ పూజలు, ఉపనయనాలకు ఇది ప్రసిద్ధి చెందింది.